Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:31 PM

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు
22-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్గిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువులో నివాసం ఉంటున్నటువంటి ఆర్యన్ గౌస్ సన్నాఫ్ అంకుర్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్య కారణంగా కారణంగా బాధపడుతున్నటువంటి ఆపరేషన్ కి దయా హృదయంతో మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో అక్షరాల మూడు లక్షల ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ మరియు మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బి కే శీను గారు మరియు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మీడియా కన్వీనర్ నిరంజన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కపిల్ మరియు గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షులు వైనాల ప్రవీణ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ బాలరాజు యాదవ్ ధరన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కుట్టి శీనన్న జాన్ భాయ్ పాల్గొనడం జరిగింది

Sthanikam

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

Article Image

మల్కాజ్గిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువులో నివాసం ఉంటున్నటువంటి ఆర్యన్ గౌస్ సన్నాఫ్ అంకుర్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్య కారణంగా కారణంగా బాధపడుతున్నటువంటి ఆపరేషన్ కి దయా హృదయంతో మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో అక్షరాల మూడు లక్షల ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ మరియు మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బి కే శీను గారు మరియు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మీడియా కన్వీనర్ నిరంజన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కపిల్ మరియు గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షులు వైనాల ప్రవీణ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ బాలరాజు యాదవ్ ధరన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కుట్టి శీనన్న జాన్ భాయ్ పాల్గొనడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News