Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

ఎల్ఓసి పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు
March 22, 2026 10:32 AM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్గిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువులో నివాసం ఉంటున్నటువంటి ఆర్యన్ గౌస్ సన్నాఫ్ అంకుర్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్య కారణంగా కారణంగా బాధపడుతున్నటువంటి ఆపరేషన్ కి దయా హృదయంతో మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో అక్షరాల మూడు లక్షల ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ మరియు మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బి కే శీను గారు మరియు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మీడియా కన్వీనర్ నిరంజన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కపిల్ మరియు గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షులు వైనాల ప్రవీణ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ బాలరాజు యాదవ్ ధరన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కుట్టి శీనన్న జాన్ భాయ్ పాల్గొనడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News