Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:06 PM

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు
February 18, 2026 08:48 PM 240 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హోటల్ పనులు ముగించుకొని నిద్రపోయిన తర్వాత కనిపించని పన్నారామ్

ఎల్లగిరి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న శ్రీ మహాదేవ రాజస్థాన్ హోటల్‌లో పనిచేస్తున్న పన్నారామ్ (20) అనుమానాస్పదంగా గల్లంతైన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పన్నారామ్ (తండ్రి ప్రతాప్ రాంజీ) ప్రస్తుతం ఎల్లగిరి గ్రామంలో నివాసముంటూ హోటల్ నిర్వహణలో సహకరిస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17న హోటల్ పనులు ముగించుకుని తన సోదరులతో కలిసి నిద్రపోయాడు. అయితే ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటలకు లేచి చూడగా పన్నారామ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.అన్న ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభం

పన్నారామ్ ఎత్తు సుమారు 5.2 అడుగులు, తెల్లని వర్ణం కలవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని అన్న ముఖేష్ పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News