Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు
February 18, 2026 08:48 PM 235 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హోటల్ పనులు ముగించుకొని నిద్రపోయిన తర్వాత కనిపించని పన్నారామ్

ఎల్లగిరి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న శ్రీ మహాదేవ రాజస్థాన్ హోటల్‌లో పనిచేస్తున్న పన్నారామ్ (20) అనుమానాస్పదంగా గల్లంతైన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పన్నారామ్ (తండ్రి ప్రతాప్ రాంజీ) ప్రస్తుతం ఎల్లగిరి గ్రామంలో నివాసముంటూ హోటల్ నిర్వహణలో సహకరిస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17న హోటల్ పనులు ముగించుకుని తన సోదరులతో కలిసి నిద్రపోయాడు. అయితే ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటలకు లేచి చూడగా పన్నారామ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.అన్న ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభం

పన్నారామ్ ఎత్తు సుమారు 5.2 అడుగులు, తెల్లని వర్ణం కలవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని అన్న ముఖేష్ పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News