Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:17 AM

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు
18-02-2026 245 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హోటల్ పనులు ముగించుకొని నిద్రపోయిన తర్వాత కనిపించని పన్నారామ్

ఎల్లగిరి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న శ్రీ మహాదేవ రాజస్థాన్ హోటల్‌లో పనిచేస్తున్న పన్నారామ్ (20) అనుమానాస్పదంగా గల్లంతైన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పన్నారామ్ (తండ్రి ప్రతాప్ రాంజీ) ప్రస్తుతం ఎల్లగిరి గ్రామంలో నివాసముంటూ హోటల్ నిర్వహణలో సహకరిస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17న హోటల్ పనులు ముగించుకుని తన సోదరులతో కలిసి నిద్రపోయాడు. అయితే ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటలకు లేచి చూడగా పన్నారామ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.అన్న ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభం

పన్నారామ్ ఎత్తు సుమారు 5.2 అడుగులు, తెల్లని వర్ణం కలవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని అన్న ముఖేష్ పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

ఎల్లగిరిలో యువకుడు గల్లంతు

Article Image

హోటల్ పనులు ముగించుకొని నిద్రపోయిన తర్వాత కనిపించని పన్నారామ్

ఎల్లగిరి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న శ్రీ మహాదేవ రాజస్థాన్ హోటల్‌లో పనిచేస్తున్న పన్నారామ్ (20) అనుమానాస్పదంగా గల్లంతైన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పన్నారామ్ (తండ్రి ప్రతాప్ రాంజీ) ప్రస్తుతం ఎల్లగిరి గ్రామంలో నివాసముంటూ హోటల్ నిర్వహణలో సహకరిస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17న హోటల్ పనులు ముగించుకుని తన సోదరులతో కలిసి నిద్రపోయాడు. అయితే ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటలకు లేచి చూడగా పన్నారామ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.అన్న ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభం

పన్నారామ్ ఎత్తు సుమారు 5.2 అడుగులు, తెల్లని వర్ణం కలవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని అన్న ముఖేష్ పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News