Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:34 PM

ఎల్‌బీనగర్‌లో నూతన బేకరీ ప్రారంభం

ఎల్‌బీనగర్‌లో నూతన బేకరీ ప్రారంభం

ఎల్‌బీనగర్‌లో నూతన బేకరీ ప్రారంభం
March 21, 2026 09:46 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్‌బీనగర్ జెడ్‌పి రోడ్డులో ‘రాగ్స్ ఓవెన్ ట్రీట్స్’ నూతన బేకరీ షాప్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ రెడ్డి, జినీష్ నాయర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఈశ్వర్ యాదవ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన బేకరీ ఉత్పత్తులను పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలనే లక్ష్యంతో ఈ షాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. తక్కువ ధరల్లో రుచికరమైన, నాణ్యమైన పదార్థాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజలు ఈ బేకరీ షాప్‌ను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News