Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:35 AM

ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో రేచర్ల వ్యక్తి అరెస్ట్

ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో రేచర్ల వ్యక్తి అరెస్ట్

ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో రేచర్ల వ్యక్తి అరెస్ట్
11-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గ్రామంలో నాటుసారాయి తయారీ మరియు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో రేచర్ల గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు వద్ద నుంచి సుమారు రెండు లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.

నాటుసారాయి తయారీ, నిల్వ, విక్రయాలు చట్ట విరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి ఎక్సైజ్ శాఖకు సహకరించాలని కోరారు.

Sthanikam

ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో రేచర్ల వ్యక్తి అరెస్ట్

Article Image

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గ్రామంలో నాటుసారాయి తయారీ మరియు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో రేచర్ల గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు వద్ద నుంచి సుమారు రెండు లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.

నాటుసారాయి తయారీ, నిల్వ, విక్రయాలు చట్ట విరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి ఎక్సైజ్ శాఖకు సహకరించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News