ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం
ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుము లేకుండా 4/3/2026 వరకు చెల్లించవచ్చునని, 100 రూపాయల ఆలస్య రుసుముతో 6/3/ 2026 వరకు చెల్లించవచ్చన్నారు.రెండు సబ్జెక్టులలోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బిఎ విద్యార్థులు 625, బీకాం మరియు బీకాం కంప్యూటర్స్ 675 , బీఎస్సీ విద్యార్థులు 675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బిఏ విద్యార్థులు 950, బీకాం బీకాం కంప్యూటర్స్ 1015, బి ఎస్ సి 1015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వెబ్సైట్ మరియు సంబంధిత కళాశాలను సంప్రదించాలన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి