Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:55 AM

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం
04-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం.

 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్ లాగ్  విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సి ఓ ఈ    డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుము లేకుండా 4/3/2026 వరకు చెల్లించవచ్చునని, 100 రూపాయల ఆలస్య రుసుముతో 6/3/ 2026 వరకు చెల్లించవచ్చన్నారు.రెండు సబ్జెక్టులలోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బిఎ విద్యార్థులు 625, బీకాం మరియు బీకాం కంప్యూటర్స్ 675 , బీఎస్సీ విద్యార్థులు 675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బిఏ విద్యార్థులు 950, బీకాం బీకాం కంప్యూటర్స్ 1015, బి ఎస్ సి 1015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వెబ్సైట్ మరియు సంబంధిత కళాశాలను సంప్రదించాలన్నారు.

Sthanikam

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

Article Image

ఎంజీయూ డిగ్రీ 2011- 12 బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం.

 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్ లాగ్  విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సి ఓ ఈ    డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుము లేకుండా 4/3/2026 వరకు చెల్లించవచ్చునని, 100 రూపాయల ఆలస్య రుసుముతో 6/3/ 2026 వరకు చెల్లించవచ్చన్నారు.రెండు సబ్జెక్టులలోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బిఎ విద్యార్థులు 625, బీకాం మరియు బీకాం కంప్యూటర్స్ 675 , బీఎస్సీ విద్యార్థులు 675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బిఏ విద్యార్థులు 950, బీకాం బీకాం కంప్యూటర్స్ 1015, బి ఎస్ సి 1015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వెబ్సైట్ మరియు సంబంధిత కళాశాలను సంప్రదించాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News