PRINT TIME: May 26, 2026 06:51 PM
ఈనెల 16న ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హనుమంత రావు
ఈనెల 16న ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హనుమంత రావు
February 14, 2026 08:39 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
జిల్లాలో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున,ఈ నెల 16వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ప్రకటనలో మాట్లాడుతూ,ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో విధుల్లో పాల్గొంటోందని చెప్పారు. అందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి