Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:17 AM

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
19-12-2025 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా అందజేత

శాలిగౌరారం / నకిరేకల్: స్థానికం ప్రతినిధి

శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న అకాల మరణం పట్ల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మరణవార్త తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు.

ఈ సందర్భంగా వెంకన్న కుటుంబానికి రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లల చదువులకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

Article Image

ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా అందజేత

శాలిగౌరారం / నకిరేకల్: స్థానికం ప్రతినిధి

శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న అకాల మరణం పట్ల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మరణవార్త తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు.

ఈ సందర్భంగా వెంకన్న కుటుంబానికి రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లల చదువులకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News