Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:32 AM

ఎంఎల్‌సీ అంజిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి బీజేపా కార్యకర్తలతో ప్రచారం

ఎంఎల్‌సీ అంజిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి బీజేపా కార్యకర్తలతో ప్రచారం

ఎంఎల్‌సీ అంజిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి బీజేపా కార్యకర్తలతో ప్రచారం
07-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఎల్‌సీ అంజిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి 1వ వార్డు బీజేపా అభ్యర్థి లలిత రామకృష్ణ మద్దతుగా చాంద్ ఖాన్ పల్లిలో భాజపా కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారం ప్రజలలో మంచి స్పందన పొందుతూ విజయవంతంగా సాగింది.కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులు, నాయకులు ప్రజలకు వార్డు అభివృద్ధి, సక్రమ పాలన, పారదర్శక ప్రభుత్వ విధానాల గురించి వివరించారు.ఈ సందర్భంగా విజయ్ పాల్ రెడ్డి గత ప్రభుత్వాల పాలన కారణంగా నారాయణఖేడ్ సరిగ్గా అభివృద్ధి చెందలేదని, ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపాకు మద్దతు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సక్రమంగా వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ప్రజలకు అభివృద్ధి కోసం ఇది మంచి అవకాశమని సూచించారు.ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, స్థానిక ప్రజలు అభ్యర్థులకు మద్దతు ప్రకటించి, వార్డు అభివృద్ధి లక్ష్యంగా వారిని ప్రోత్సహించారు.

Sthanikam

ఎంఎల్‌సీ అంజిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి బీజేపా కార్యకర్తలతో ప్రచారం

Article Image

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఎల్‌సీ అంజిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి 1వ వార్డు బీజేపా అభ్యర్థి లలిత రామకృష్ణ మద్దతుగా చాంద్ ఖాన్ పల్లిలో భాజపా కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారం ప్రజలలో మంచి స్పందన పొందుతూ విజయవంతంగా సాగింది.కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులు, నాయకులు ప్రజలకు వార్డు అభివృద్ధి, సక్రమ పాలన, పారదర్శక ప్రభుత్వ విధానాల గురించి వివరించారు.ఈ సందర్భంగా విజయ్ పాల్ రెడ్డి గత ప్రభుత్వాల పాలన కారణంగా నారాయణఖేడ్ సరిగ్గా అభివృద్ధి చెందలేదని, ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపాకు మద్దతు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సక్రమంగా వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ప్రజలకు అభివృద్ధి కోసం ఇది మంచి అవకాశమని సూచించారు.ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, స్థానిక ప్రజలు అభ్యర్థులకు మద్దతు ప్రకటించి, వార్డు అభివృద్ధి లక్ష్యంగా వారిని ప్రోత్సహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News