Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నందిపాటి రవి

ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నందిపాటి రవి

ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నందిపాటి రవి
February 05, 2026 08:28 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నందిపాటి రవి

ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గా కోదాడ లో నీటి పారుదల శాఖలో పని చేయుచున్న నందిపాటి రవిని ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ప్రసాద్ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్ మాదిగ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ అధ్యక్షులు ఆధ్యర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా, కత్తి వెంకటేశ్వర్లు, ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు,వల్లంపట్ల కృష్ణ మాదిగలు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సన్మాన గ్రహీత నందిపాటి రవి మాట్లాడుతూ ఇట్టి అవకాశానికి సహకరించిన జాతీయ ,రాష్ట్ర, జిల్లా బాధ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. నన్ను నమ్మి నాకు ఇంత బాధ్యతను ఇచ్చినందుకు యూనియన్ కు కట్టుబడి పని చేస్తానని యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ గౌరవ సలహాదారులు బొల్లికొండ కోటయ్య, మాగి గురవయ్య, దున్న వెంకటేశ్వర్లు, ఎంఈఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు పిడమర్తి సైదులు, ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

ఏపూరి పర్వతాలు, ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు

పులి శ్రీనివాసరావు, ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ ఉపాధ్యక్షులు కనకం అక్షపతి, ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి మాదాసు బాబు, ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ కోశాధికారి గంధం బుచ్చారావు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News