ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా
ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాటాయి మండలంలోని యర్రవారిగూడెం గ్రామంలో జిల్లా వ్యవసాయధికారి ఎస్ కె. హబీబ్ భాష ఈ పంట నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చాట్రాయి మండలంలో 70% ఈ పంట నమోదు పూర్తి అయిందని, మిగిలిన విస్తీర్ణాన్ని కుండా పిబ్రవరి 20 లోపు పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులు కూడా సొంతంగా AP-AIMS 2.0 APP డౌన్లోడ్ చేసుకొని రైతు తన యొక్క వివరాలతో లాగిన్ అయ్యి, స్వతహాగా ఈ పంట నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు APFR నందు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా విశిష్ట సంఖ్య గుర్తింపు పొందవలెనని, తెలియచేసినారు. కావున మిగిలిన రైతులు కూడా తాము సాగు చేసే పంట పొలాలను ఈ రబీ సీజనకు పంట నమోదు చియించుకో వలసిందిగా తెలియచేయడ-మైనది. ఈ కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి అధికారి బి శివశంకర్, RSK సిబ్బంది మరియు రైతులు రాజ్ మోహన్ రావు, యర్రా సాయిబాబు, బాల వంశీకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి