Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా

ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా

ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా
03-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాటాయి మండలంలోని యర్రవారిగూడెం గ్రామంలో జిల్లా వ్యవసాయధికారి ఎస్ కె. హబీబ్ భాష ఈ పంట నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చాట్రాయి మండలంలో 70% ఈ పంట నమోదు పూర్తి అయిందని, మిగిలిన విస్తీర్ణాన్ని కుండా పిబ్రవరి 20 లోపు పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులు కూడా సొంతంగా AP-AIMS 2.0 APP డౌన్లోడ్ చేసుకొని రైతు తన యొక్క వివరాలతో లాగిన్ అయ్యి, స్వతహాగా ఈ పంట నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు APFR నందు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా విశిష్ట సంఖ్య గుర్తింపు పొందవలెనని, తెలియచేసినారు. కావున మిగిలిన రైతులు కూడా తాము సాగు చేసే పంట పొలాలను ఈ రబీ సీజనకు పంట నమోదు చియించుకో వలసిందిగా తెలియచేయడ-మైనది. ఈ కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి అధికారి బి శివశంకర్, RSK సిబ్బంది మరియు రైతులు రాజ్ మోహన్ రావు, యర్రా సాయిబాబు, బాల వంశీకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు

Sthanikam

ఈ నెల 20లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాటాయి మండలంలోని యర్రవారిగూడెం గ్రామంలో జిల్లా వ్యవసాయధికారి ఎస్ కె. హబీబ్ భాష ఈ పంట నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చాట్రాయి మండలంలో 70% ఈ పంట నమోదు పూర్తి అయిందని, మిగిలిన విస్తీర్ణాన్ని కుండా పిబ్రవరి 20 లోపు పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులు కూడా సొంతంగా AP-AIMS 2.0 APP డౌన్లోడ్ చేసుకొని రైతు తన యొక్క వివరాలతో లాగిన్ అయ్యి, స్వతహాగా ఈ పంట నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు APFR నందు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా విశిష్ట సంఖ్య గుర్తింపు పొందవలెనని, తెలియచేసినారు. కావున మిగిలిన రైతులు కూడా తాము సాగు చేసే పంట పొలాలను ఈ రబీ సీజనకు పంట నమోదు చియించుకో వలసిందిగా తెలియచేయడ-మైనది. ఈ కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి అధికారి బి శివశంకర్, RSK సిబ్బంది మరియు రైతులు రాజ్ మోహన్ రావు, యర్రా సాయిబాబు, బాల వంశీకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News