Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర
February 14, 2026 04:38 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన "డ్రగ్స్ పై దండయాత్ర ఏ.కొండూరు (మం) రామచంద్రాపురంలో మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికిన అధికారులు. ప్రజలు,యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 510 కి.లో మీటర్ల మేర శ్రీకారం చుట్టగా ఇప్పటికే 272 కి.మీ పూర్తయింది. కృష్ణారావుపాలెం లోని డా. బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు డ్రగ్స్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎసిపి వై.ప్రసాదరావు, తిరువూరు సిఐ కె. గిరిబాబు, ఎస్సై మహాలక్ష్ముడు పాల్గొన్నారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News