PRINT TIME: April 11, 2026 03:22 PM
ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర
ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర
February 14, 2026 04:38 PM
38 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన "డ్రగ్స్ పై దండయాత్ర ఏ.కొండూరు (మం) రామచంద్రాపురంలో మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికిన అధికారులు. ప్రజలు,యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 510 కి.లో మీటర్ల మేర శ్రీకారం చుట్టగా ఇప్పటికే 272 కి.మీ పూర్తయింది. కృష్ణారావుపాలెం లోని డా. బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు డ్రగ్స్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎసిపి వై.ప్రసాదరావు, తిరువూరు సిఐ కె. గిరిబాబు, ఎస్సై మహాలక్ష్ముడు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి