Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర
February 14, 2026 04:38 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన "డ్రగ్స్ పై దండయాత్ర ఏ.కొండూరు (మం) రామచంద్రాపురంలో మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికిన అధికారులు. ప్రజలు,యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 510 కి.లో మీటర్ల మేర శ్రీకారం చుట్టగా ఇప్పటికే 272 కి.మీ పూర్తయింది. కృష్ణారావుపాలెం లోని డా. బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు డ్రగ్స్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎసిపి వై.ప్రసాదరావు, తిరువూరు సిఐ కె. గిరిబాబు, ఎస్సై మహాలక్ష్ముడు పాల్గొన్నారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News