Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:42 AM

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర

ఏ కొండూరు మండలం లోకి అడుగు పెట్టిన డ్రగ్స్ పై దండయాత్ర,అనే సైకిల్ యాత్ర
February 14, 2026 04:38 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన "డ్రగ్స్ పై దండయాత్ర ఏ.కొండూరు (మం) రామచంద్రాపురంలో మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికిన అధికారులు. ప్రజలు,యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 510 కి.లో మీటర్ల మేర శ్రీకారం చుట్టగా ఇప్పటికే 272 కి.మీ పూర్తయింది. కృష్ణారావుపాలెం లోని డా. బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు డ్రగ్స్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎసిపి వై.ప్రసాదరావు, తిరువూరు సిఐ కె. గిరిబాబు, ఎస్సై మహాలక్ష్ముడు పాల్గొన్నారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News