Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య. సన్మానించిన జర్నలిస్టులు, ఉపాధ్యాయులు

విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య. సన్మానించిన జర్నలిస్టులు, ఉపాధ్యాయులు

విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య. సన్మానించిన జర్నలిస్టులు, ఉపాధ్యాయులు
June 02, 2026 05:28 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ కరస్పాండెంట్ తోటకూర యాదయ్యను మంగళవారం ఘనంగా సన్మానించారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తోటకూర యాదయ్య మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యాపరంగా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

సీనియర్ జర్నలిస్టులు కొడారి వెంకటేష్, పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ యాదయ్య సామాజిక, విద్యా రంగాల్లో మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తోటకూర కృష్ణ, తోటకూర సంతోష్, పాక మౌనిక, పింకి, భవ్య, స్వప్న, ప్రమీల, కనకలక్ష్మి, రషీద, మాధవి, సరిత, జోసెఫ్, షాబుద్దీన్, కృష్ణ, నవరతన్, సురేందర్, పాఠశాల సిబ్బంది రాజు, ఇంద్రయ్య, అయేషా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News