PRINT TIME: May 07, 2026 07:38 PM
విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ
విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ
May 07, 2026 06:47 PM
7 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పకుండా విద్యుత్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సరూర్ నగర్ డివిజన్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ సూచించారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలలో భాగంగా గురువారం తన కార్యాలయం లో సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫీల్డ్ లో ఉన్నప్పుడు సిబ్బంది తగిన భద్రతా పరికరాలు ఉపయోగించి పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఏడిఈ విజయభాస్కర్, ఎల్బినగర్ ఏడిఈ హనుమంతు, సరూర్ నగర్, కొత్తపేట, ఆర్ కె పురం, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్ కాలనీ బండ్లగూడ ఏఈలు ప్రీతి, రోహిత్ రాజా, రవిశంకర్, సత్యనారాయణ, మధుసూదన్, క్రాంతి కుమార్ లైన్ మెన్ లు, హెల్పర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి