Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
14 వ వార్డు గణేష్ నగర్‌లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:31 PM

విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ

విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ

విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ
May 07, 2026 06:47 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పకుండా విద్యుత్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సరూర్ నగర్ డివిజన్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ సూచించారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలలో భాగంగా గురువారం తన కార్యాలయం లో సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫీల్డ్ లో ఉన్నప్పుడు సిబ్బంది తగిన భద్రతా పరికరాలు ఉపయోగించి పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఏడిఈ విజయభాస్కర్, ఎల్బినగర్ ఏడిఈ హనుమంతు, సరూర్ నగర్, కొత్తపేట, ఆర్ కె పురం, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్ కాలనీ బండ్లగూడ ఏఈలు ప్రీతి, రోహిత్ రాజా, రవిశంకర్, సత్యనారాయణ, మధుసూదన్, క్రాంతి కుమార్ లైన్ మెన్ లు, హెల్పర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News