విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్ లను పరిష్కారం చెయ్యాలి: జైపాల్ నాయక్
విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్ లను పరిష్కారం చెయ్యాలి: జైపాల్ నాయక్
Sandeep journalist
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విద్యుత్ సమ్మె లో గురువారం నాడు జోగిపేటలో చేపడుతున్న విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె కు గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ పాల్గొని వారికి మద్దతున తెలుపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రంగం లో సుమారు 18 వేల మంది ఆర్టిజన్ కార్మికులు జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్,ఎన్పీడీసీఎల్, సంస్థల్లో పరిధిలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు. విద్యుత్ సంస్థలకు కీలకమైన సేవలను అందిస్తున్న కార్మికుల హక్కులు ఉద్యోగ భద్రత దీర్ఘకాలికంగా పని చేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగుల మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్మిక నాయకులు రంజిత్, రాజేందర్ కుమార్, కార్తీక్, జోగినాథ్, కుమ్మరి రాజు,రాములు, జాదావత్ బాబులాల్,రంగారావ్ సుమన్, రమేష్, అర్జున్ లక్సమాన్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి