Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: చంద్రశేఖర్ రెడ్డి పిలుపు

విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: చంద్రశేఖర్ రెడ్డి పిలుపు

విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: చంద్రశేఖర్ రెడ్డి పిలుపు
March 31, 2026 09:03 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మానసికంగా,శారీరకంగా దృఢమైన యువత అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే “నశాముక్త్ భారత్” సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు నారాయణఖేడ్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన నశాముక్త్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రభావం నుంచి విద్యార్థులు దూరంగా ఉండి, సోషల్ మీడియా దుర్వినియోగానికి లోనుకాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణరావు, చంద్రశేఖర్ ఆచార్య, ధన్సింగ్, హమీద్ మరియు బ్రహ్మకుమారి సమాజం సభ్యులు లక్ష్మీదీది, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News