PRINT TIME: July 04, 2026 12:49 AM
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
May 14, 2026 06:49 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆర్ ఐ జానకిరామ్ రెడ్డి,విశ్రాంత తహసీల్దార్ రమణ, శివాజీ గురువారం సందర్శించారు.వారు విద్యార్థులకు క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సూచనలు,సలహాలు అందించారు.కష్టపడి సాధన చేసి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు. శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడి వారి ప్రతిభను అభినందించారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి