Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 08:05 PM

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
May 14, 2026 06:49 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆర్ ఐ జానకిరామ్ రెడ్డి,విశ్రాంత తహసీల్దార్ రమణ, శివాజీ గురువారం సందర్శించారు.వారు విద్యార్థులకు క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సూచనలు,సలహాలు అందించారు.కష్టపడి సాధన చేసి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు. శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడి వారి ప్రతిభను అభినందించారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News