Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:33 AM

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ
22-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పాఠశాలల్లో సౌకర్యాల విస్తరణకు శ్రీకారం

విద్యార్థుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయం

మధ్యాహ్న భోజనానికి ఇక ఇబ్బందులు లేవు

2,604 చదరపు అడుగుల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం ప్రారంభం

అధినేత వనమాకేశ్వరరావు–సత్యవతి దంపతుల కుమారులు వనమా నవీన్, వనమా సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమార్థం మరో శుభకార్యం ప్రారంభమైంది.

డైనింగ్ హాళ్ల నిర్మాణానికి భూమిపూజ జరగడంతో చనుబండ, వేమిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆనందం వ్యక్తమైంది. మధ్యాహ్న భోజన

సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

మొత్తం 2,604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న హాళ్లు పూర్తయిన తర్వాత వందలాది విద్యార్థులకు ఒకేసారి సౌకర్యవంతంగా భోజనం చేసే అవకాశం కలుగనుంది. పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలను గ్రామస్తులు అభినందించారు.

విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ చర్య మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది కావాలని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.






Sthanikam

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

Article Image

పాఠశాలల్లో సౌకర్యాల విస్తరణకు శ్రీకారం

విద్యార్థుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయం

మధ్యాహ్న భోజనానికి ఇక ఇబ్బందులు లేవు

2,604 చదరపు అడుగుల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం ప్రారంభం

అధినేత వనమాకేశ్వరరావు–సత్యవతి దంపతుల కుమారులు వనమా నవీన్, వనమా సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమార్థం మరో శుభకార్యం ప్రారంభమైంది.

డైనింగ్ హాళ్ల నిర్మాణానికి భూమిపూజ జరగడంతో చనుబండ, వేమిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆనందం వ్యక్తమైంది. మధ్యాహ్న భోజన

సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

మొత్తం 2,604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న హాళ్లు పూర్తయిన తర్వాత వందలాది విద్యార్థులకు ఒకేసారి సౌకర్యవంతంగా భోజనం చేసే అవకాశం కలుగనుంది. పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలను గ్రామస్తులు అభినందించారు.

విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ చర్య మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది కావాలని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.






మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News