Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు
January 19, 2026 05:53 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ షబానా నాజ్ మాలి, ఉపసర్పంచ్ మైబు పటేల్ గ్రామంలోని వివిధ వార్డు సభ్యులతో కలిసి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే పాఠశాల ఆవరణలో శుభ్రత అత్యంత అవసరమని వారు తెలిపారు.అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ కార్మికులు ఎప్పటికప్పుడు విధులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News