Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:57 AM

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన
May 16, 2026 06:11 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో “మొబైల్ ఫోన్లలో ఏఐ టూల్స్ ఉపయోగించి కార్యకలాపాల నివేదిక తయారీ” అంశంపై ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఐక్యూఏసీ, రసాయన శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు అధ్యక్షత వహించారు.

వనరు వ్యక్తిగా పాల్గొన్న డా. డి. బాల నరసింహ మొబైల్ ఆధారిత ఏఐ టూల్స్ ద్వారా నివేదికల తయారీని ఎలా సులభతరం చేయవచ్చో వివరించారు. మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి అధ్యాపకులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి రసాయన శాస్త్ర విభాగానికి చెందిన డా. వి. శేఖర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు ధర్మపురి సహకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News