Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 07:30 PM

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన

ఏఐ టూల్స్‌తో నివేదికల తయారీపై అవగాహన
May 16, 2026 06:11 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో “మొబైల్ ఫోన్లలో ఏఐ టూల్స్ ఉపయోగించి కార్యకలాపాల నివేదిక తయారీ” అంశంపై ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఐక్యూఏసీ, రసాయన శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు అధ్యక్షత వహించారు.

వనరు వ్యక్తిగా పాల్గొన్న డా. డి. బాల నరసింహ మొబైల్ ఆధారిత ఏఐ టూల్స్ ద్వారా నివేదికల తయారీని ఎలా సులభతరం చేయవచ్చో వివరించారు. మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి అధ్యాపకులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి రసాయన శాస్త్ర విభాగానికి చెందిన డా. వి. శేఖర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు ధర్మపురి సహకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News