Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:36 AM

దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్
17-02-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, తుమ్మగూడెం, జయపురం, గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రైతులతో మొక్కాజోన్నలో తీసుకోవలిసిన సస్య రక్షణ చర్యలను, ఎరువులు యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది. ప్రతి రైతు ఈ పంట నందు వారి పంటను నమోదు చేసుకోవలని, ఏపీఎఫ్ఆర్ నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆర్ఎస్ కె వద్ద నమోదు చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉబరిజషన్ పథకం ద్వారా డ్రోన్ సేవలను ఉపయోగిచుకోవాలని తెలియజేయడం జరిగింది. రైతులు తమ పొలంలో కొంత విస్తీర్ణం వరకు అయిన ప్రకృతి వ్యవసాయం సాగును అవలంభించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, తుమ్మగూడెం, జయపురం, గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రైతులతో మొక్కాజోన్నలో తీసుకోవలిసిన సస్య రక్షణ చర్యలను, ఎరువులు యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది. ప్రతి రైతు ఈ పంట నందు వారి పంటను నమోదు చేసుకోవలని, ఏపీఎఫ్ఆర్ నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆర్ఎస్ కె వద్ద నమోదు చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉబరిజషన్ పథకం ద్వారా డ్రోన్ సేవలను ఉపయోగిచుకోవాలని తెలియజేయడం జరిగింది. రైతులు తమ పొలంలో కొంత విస్తీర్ణం వరకు అయిన ప్రకృతి వ్యవసాయం సాగును అవలంభించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News