Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:41 AM

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”
31-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మాజీ మంత్రులపై విప్ వేముల వీరేశం తీవ్ర విమర్శలు

నిరాధార ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

అసెంబ్లీలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా ఖండించారు. పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలు అసత్యమని ఆయన స్పష్టం చేశారు.“రాఘవ పేరుతో మైనింగ్ లీజు ఉందని చెబుతున్నట్లయితే, దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలి” అని వీరేశం సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమని అన్నారు.పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భూమి, ఇసుక, బొగ్గు వంటి సహజ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు దోపిడీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గత పాలనలో జరిగిన అక్రమాలను ప్రజలు మరచిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనవసరంగా బద్నాం చేయాలని ప్రయత్నించడందురుద్దేశపూరితమని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసే మాజీ మంత్రులు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వేముల వీరేశం డిమాండ్ చేశారు.

Sthanikam

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”

Article Image

మాజీ మంత్రులపై విప్ వేముల వీరేశం తీవ్ర విమర్శలు

నిరాధార ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

అసెంబ్లీలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా ఖండించారు. పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలు అసత్యమని ఆయన స్పష్టం చేశారు.“రాఘవ పేరుతో మైనింగ్ లీజు ఉందని చెబుతున్నట్లయితే, దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలి” అని వీరేశం సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమని అన్నారు.పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భూమి, ఇసుక, బొగ్గు వంటి సహజ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు దోపిడీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గత పాలనలో జరిగిన అక్రమాలను ప్రజలు మరచిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనవసరంగా బద్నాం చేయాలని ప్రయత్నించడందురుద్దేశపూరితమని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసే మాజీ మంత్రులు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వేముల వీరేశం డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News