Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

దండు మల్కాపూర్‌లో జాతర పోస్టర్ ఆవిష్కరణ

దండు మల్కాపూర్‌లో జాతర పోస్టర్ ఆవిష్కరణ

దండు మల్కాపూర్‌లో జాతర పోస్టర్ ఆవిష్కరణ
March 27, 2026 08:01 PM 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేవస్థాన అభివృద్ధికి పూర్తి సహకారం – ఎమ్మెల్యే హామీ

దండు మల్కాపూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ మహోత్సవం, జాతర పోస్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మీ దంపతులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు పబ్బు రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవస్థాన అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధోల్ మైసమ్మ దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సుక్క రవీందర్, వార్డు సభ్యులు ఈడుదుల ఇంద్రసేన యాదవ్, షేక్ అంజుం అంజద్, పక్కిర్ వంశీదర్, ఉప్పరి అనిల్ కుమార్, దేవస్థానం ధర్మకర్తలు సిలువేరు శంకర్, ఎల్లంకి లింగాచారి, దౌడి లింగస్వామి, జెర్రిపోతుల అఖిల మహేందర్, ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడ్దుల హరిప్రసాద్, చామట్ల శ్రీనివాస్, బొంతల యువరాజ్, గుండ్ల అశోక్,ఈడ్దుల బాబు యాదవ్,ఈడ్దుల కేశవ్ యాదవ్,బుర్ర శివ కుమార్ గౌడ్,బుర్ర విజయ్ గౌడ్,పక్కిర్ వంశీధర్ రెడ్డి,మహంకాళి పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News