Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:10 PM

జిల్లాస్థాయిలో కొయ్యలగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినికి ప్రశంసా పత్రం

జిల్లాస్థాయిలో కొయ్యలగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినికి ప్రశంసా పత్రం

జిల్లాస్థాయిలో కొయ్యలగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినికి ప్రశంసా పత్రం
February 03, 2026 03:10 PM 271 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు చెందిన పదవతరగతి విద్యార్థిని టి.భవ్య జిల్లాస్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచి,రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్.దుర్గయ్య తెలిపారు.విద్యార్థినికి జిల్లా విద్యాధికారి కే సత్యనారాయణ ప్రశంసా పత్రం మెమొంటో అందజేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిని అభివృద్ధికి కృషి చేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎన్ దేవకమ్మ, మారగోని బాబు తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News