Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:23 PM

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు
January 23, 2026 12:14 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ డబ్ల్యూజెఫ్ సంఘం ఆధ్వర్యంలో నాల్గవ మహాసభలకు తుంగతుర్తి నుండి జర్నలిస్టులు శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆకరేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, గౌరవేతనం , హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పోతరాజువెంకన్న, రాము, సత్యనారాయణ, సుభాష్, కిరణ్, రామకృష్ణ, ఇరుగు సైదులు, సురేష్, క్రాంతి, జానీ, సైదులు, వెంకన్న, యాకయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News