Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:53 PM

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు
January 23, 2026 12:14 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ డబ్ల్యూజెఫ్ సంఘం ఆధ్వర్యంలో నాల్గవ మహాసభలకు తుంగతుర్తి నుండి జర్నలిస్టులు శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆకరేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, గౌరవేతనం , హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పోతరాజువెంకన్న, రాము, సత్యనారాయణ, సుభాష్, కిరణ్, రామకృష్ణ, ఇరుగు సైదులు, సురేష్, క్రాంతి, జానీ, సైదులు, వెంకన్న, యాకయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News