PRINT TIME: February 24, 2026 12:50 AM
జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు
జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు
January 23, 2026 12:14 PM
17 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ డబ్ల్యూజెఫ్ సంఘం ఆధ్వర్యంలో నాల్గవ మహాసభలకు తుంగతుర్తి నుండి జర్నలిస్టులు శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆకరేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, గౌరవేతనం , హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పోతరాజువెంకన్న, రాము, సత్యనారాయణ, సుభాష్, కిరణ్, రామకృష్ణ, ఇరుగు సైదులు, సురేష్, క్రాంతి, జానీ, సైదులు, వెంకన్న, యాకయ్య పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి