Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం
April 10, 2026 07:31 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- జిల్లా అదనపు కోర్ట్ విషయంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ

భువనగిరి పట్టణం నుండి జిల్లా అదనపు కోర్టును తరలించకుండా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ స్థానిక ఎమ్మెల్యేను కోరారు. శుక్రవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా,జిల్లా అదనపు కోర్ట్‌కు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ,భువనగిరి పట్టణం నుండి కోర్టును తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,మేడబోయిన యాదగిరి,శారదా,ఉడతా సురేష్,పడాల శ్రీనివాస్,గోదా వెంకటేష్,బొమ్మ వెంకటేష్ తదితరులు, బార్ కౌన్సిల్ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News