Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:29 PM

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం
10-04-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- జిల్లా అదనపు కోర్ట్ విషయంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ

భువనగిరి పట్టణం నుండి జిల్లా అదనపు కోర్టును తరలించకుండా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ స్థానిక ఎమ్మెల్యేను కోరారు. శుక్రవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా,జిల్లా అదనపు కోర్ట్‌కు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ,భువనగిరి పట్టణం నుండి కోర్టును తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,మేడబోయిన యాదగిరి,శారదా,ఉడతా సురేష్,పడాల శ్రీనివాస్,గోదా వెంకటేష్,బొమ్మ వెంకటేష్ తదితరులు, బార్ కౌన్సిల్ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం

Article Image

- జిల్లా అదనపు కోర్ట్ విషయంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ

భువనగిరి పట్టణం నుండి జిల్లా అదనపు కోర్టును తరలించకుండా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ స్థానిక ఎమ్మెల్యేను కోరారు. శుక్రవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా,జిల్లా అదనపు కోర్ట్‌కు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ,భువనగిరి పట్టణం నుండి కోర్టును తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,మేడబోయిన యాదగిరి,శారదా,ఉడతా సురేష్,పడాల శ్రీనివాస్,గోదా వెంకటేష్,బొమ్మ వెంకటేష్ తదితరులు, బార్ కౌన్సిల్ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News