Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:14 PM

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.
January 30, 2026 09:33 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం: జిల్లాలో పెద్ద్ల,చిన్న,దిన,మాసపత్రికలకు మరియు శాటిలైట్ టి.వి. చానళ్లు,కేబుల్,ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియో వారికి 407 మందికి మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయిస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటీ ఛైర్మను మరియు జిల్లా కలక్టరు,జిల్లా మీడియో అక్రిడిటేషను కమీటీఎస్ రాం సుందరరెడ్డి, కమీటీ సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటి సమావేశం జిల్లా కలక్టరు ఆధ్యక్షతన కన్వినరు మరియు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పి.గోవిందరాజులు వారి ఆధ్యర్యంలో కలక్టరు సమావేశ మందిరంలో విజయవంతంగా జరిగింది. జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదంలో మీడియో అక్రిడిటేషను కార్డులు మంజూరుకు ఆమోదం తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ ఎక్స్ ఆఫీసయో సభ్యులు, సి.పి.ఒ. బాలాజి, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు,పి.ఎస్. ఎస్. ఎస్. వి.ప్రసాదరావు, టి.రాధకృష్ణ (వార్త),కె.రమేష్ నాయుడు, ఎం.పి. వెంకటేశ్వర, బి.జి.ఆర్. పాత్రో, ఎం. శివకుమార్,పి. అప్పారావు, బూరడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్,జిల్లా లెప్రసి టి బి కంట్రోల్ అధికారి డా.కె.రాణి, హౌసింగు పిడి మురళి మోహన్, డి పి ఎ ఒ జె. శ్రీనివాసరావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ జి.ఎల్లాజిరావులు,డివిజనల్ పౌరసంబంధాల అధికారి ఎస్. జానకమ్మ,సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజనీరు పి. మల్లేశ్వరరావు,సహాయ పౌరసంబంధాల అధికారి సిహెచ్. ప్రభుదాస్,తదితరులు పాల్గోన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News