Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.
January 30, 2026 09:33 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం: జిల్లాలో పెద్ద్ల,చిన్న,దిన,మాసపత్రికలకు మరియు శాటిలైట్ టి.వి. చానళ్లు,కేబుల్,ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియో వారికి 407 మందికి మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయిస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటీ ఛైర్మను మరియు జిల్లా కలక్టరు,జిల్లా మీడియో అక్రిడిటేషను కమీటీఎస్ రాం సుందరరెడ్డి, కమీటీ సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటి సమావేశం జిల్లా కలక్టరు ఆధ్యక్షతన కన్వినరు మరియు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పి.గోవిందరాజులు వారి ఆధ్యర్యంలో కలక్టరు సమావేశ మందిరంలో విజయవంతంగా జరిగింది. జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదంలో మీడియో అక్రిడిటేషను కార్డులు మంజూరుకు ఆమోదం తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ ఎక్స్ ఆఫీసయో సభ్యులు, సి.పి.ఒ. బాలాజి, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు,పి.ఎస్. ఎస్. ఎస్. వి.ప్రసాదరావు, టి.రాధకృష్ణ (వార్త),కె.రమేష్ నాయుడు, ఎం.పి. వెంకటేశ్వర, బి.జి.ఆర్. పాత్రో, ఎం. శివకుమార్,పి. అప్పారావు, బూరడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్,జిల్లా లెప్రసి టి బి కంట్రోల్ అధికారి డా.కె.రాణి, హౌసింగు పిడి మురళి మోహన్, డి పి ఎ ఒ జె. శ్రీనివాసరావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ జి.ఎల్లాజిరావులు,డివిజనల్ పౌరసంబంధాల అధికారి ఎస్. జానకమ్మ,సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజనీరు పి. మల్లేశ్వరరావు,సహాయ పౌరసంబంధాల అధికారి సిహెచ్. ప్రభుదాస్,తదితరులు పాల్గోన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News