Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:12 AM

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్  పరామర్శ
January 30, 2026 04:49 PM 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం తెలుసికొని టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ ఈ రోజు దిమ్మిడిజోల గ్రామంలో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం-కూర్మారావు,మండల పార్టీ అధ్యక్షులు తమిరె పాల్గుణరావు,సర్పంచ్ మడపాల సంజీవరావు,మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, మండల రైతు సంఘము అధ్యక్షుడు శ్యామసుందరరావు, టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్,కొల్లి బాలకృష్ణ,కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News