Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:40 PM

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్  పరామర్శ
January 30, 2026 04:49 PM 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం తెలుసికొని టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ ఈ రోజు దిమ్మిడిజోల గ్రామంలో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం-కూర్మారావు,మండల పార్టీ అధ్యక్షులు తమిరె పాల్గుణరావు,సర్పంచ్ మడపాల సంజీవరావు,మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, మండల రైతు సంఘము అధ్యక్షుడు శ్యామసుందరరావు, టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్,కొల్లి బాలకృష్ణ,కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News