నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం తెలుసికొని టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ ఈ రోజు దిమ్మిడిజోల గ్రామంలో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం-కూర్మారావు,మండల పార్టీ అధ్యక్షులు తమిరె పాల్గుణరావు,సర్పంచ్ మడపాల సంజీవరావు,మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, మండల రైతు సంఘము అధ్యక్షుడు శ్యామసుందరరావు, టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్,కొల్లి బాలకృష్ణ,కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
PRINT TIME: August 26, 2026 02:07 AM
దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ
దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ
30-01-2026
166 Views
స్థానికం ప్రతినిధి :
Chakipalli
Mouli
నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం తెలుసికొని టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ ఈ రోజు దిమ్మిడిజోల గ్రామంలో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం-కూర్మారావు,మండల పార్టీ అధ్యక్షులు తమిరె పాల్గుణరావు,సర్పంచ్ మడపాల సంజీవరావు,మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, మండల రైతు సంఘము అధ్యక్షుడు శ్యామసుందరరావు, టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్,కొల్లి బాలకృష్ణ,కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి