Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి సోమవారం ప్రజావాణి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహణ. కలెక్టర్ బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 08:26 PM

దిల్ సుక్ నగర్ డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట

దిల్ సుక్ నగర్ డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట

దిల్ సుక్ నగర్     డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట
May 02, 2026 06:03 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దిల్‌సుఖ్‌నగర్,: సిటీ డిపోలో కార్గో, పార్సెల్ రవాణాలో వచ్చిన కానీ వినియోగదారులు తీసుకెళ్లని పార్సెల్స్‌ను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సమత తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా సంబంధిత వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

డిసెంబర్ 24 నుంచి 25 వరకు వచ్చిన పార్సెల్స్‌ను ఈ నెల 4న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఆవరణలో వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్సెల్ షిప్‌మెంట్ విలువపై 50 శాతం ధరకు వేలం జరగనుంది.

ఇతర వివరాలకు 9154298792 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News