Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:00 AM

దిల్ సుక్ నగర్ డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట

దిల్ సుక్ నగర్ డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట

దిల్ సుక్ నగర్     డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట
May 02, 2026 06:03 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దిల్‌సుఖ్‌నగర్,: సిటీ డిపోలో కార్గో, పార్సెల్ రవాణాలో వచ్చిన కానీ వినియోగదారులు తీసుకెళ్లని పార్సెల్స్‌ను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సమత తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా సంబంధిత వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

డిసెంబర్ 24 నుంచి 25 వరకు వచ్చిన పార్సెల్స్‌ను ఈ నెల 4న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఆవరణలో వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్సెల్ షిప్‌మెంట్ విలువపై 50 శాతం ధరకు వేలం జరగనుంది.

ఇతర వివరాలకు 9154298792 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News