Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:09 AM

భక్తిశ్రద్ధలతో హుల్గెరాలో బసవేశ్వర జయంతి వేడుకలు

భక్తిశ్రద్ధలతో హుల్గెరాలో బసవేశ్వర జయంతి వేడుకలు

భక్తిశ్రద్ధలతో హుల్గెరాలో బసవేశ్వర జయంతి వేడుకలు
20-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హుల్గెరా గ్రామంలో సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహానికి గ్రామ పెద్దలు, యువకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ బసవేశ్వరుడు బోధించిన సమసమాజ స్థాపన, కాయక సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలన్న ఆయన బోధనలు నేటికీ అనుసరించాల్సినవని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లింగాయత్ సంఘం సభ్యులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో హుల్గెరాలో బసవేశ్వర జయంతి వేడుకలు

Article Image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హుల్గెరా గ్రామంలో సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహానికి గ్రామ పెద్దలు, యువకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ బసవేశ్వరుడు బోధించిన సమసమాజ స్థాపన, కాయక సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలన్న ఆయన బోధనలు నేటికీ అనుసరించాల్సినవని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లింగాయత్ సంఘం సభ్యులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News