Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:05 PM

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు
May 12, 2026 07:13 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోశిక లలితా చంద్రభూషణ్ కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హనుమాన్ పూజ, అభిషేకం విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, ఉపాధ్యక్షులు గోషిక బాలాజీ, ప్రధాన కార్యదర్శి గోశిక బాల నరసింహ, సహాయ కార్యదర్శి గోలి శ్రీనివాస్, బడుగు సుజాత, సాంస్కృతిక కార్యదర్శి బడుగు క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి కర్నాటి జనార్ధన్, ధర్మకర్తల మండలి సభ్యులు బడుగు శ్రీరాములు, గుర్రం వెంకటేశం, వనం ధనంజయ, గుర్రం పాండురంగ, గోశిక నరసింహ, శ్రీ భావన ఋషి కళానికేతన్ అధ్యక్షులు బడుగు బాలరాజు, ఉపాధ్యక్షురాలు బడుగు సావిత్రి, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజు, కోశాధికారి పోలోజు వెంకటచారి,

ప్రధాన అర్చకులు గంజి నరసింహులు పంతులు, గంజి అనంతరామ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News