Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

భక్తి శ్రద్ధలతో శివయ్య స్వామిని దర్శించుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

భక్తి శ్రద్ధలతో శివయ్య స్వామిని దర్శించుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

భక్తి శ్రద్ధలతో శివయ్య స్వామిని దర్శించుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
January 27, 2026 04:48 AM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, మనూర్ మండలం, లొంకా హనుమాన్ ఆలయ సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించిన శివయ్య స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా శివయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పి చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీ. రాజు, వెంకట్ యాదవ్, ప్రేమ్ సింగ్, శివ స్వాములు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News