Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:38 AM

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె
February 12, 2026 08:46 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి…

మోటకొండూరు: మండల కేంద్రంలో లేబర్ కోర్స్ రద్దుకై మోటకొండూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ...కార్మికులు పోరాటాల ద్వారా తెచ్చుకున్న కార్మిక హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక హక్కులను కాల రాస్తున్నారు,నాలుగు నల్ల చట్టాలను తెచ్చి లేబర్ పై కార్మికులను బానిసలుగా చేస్తూ..నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంటు సొంతగనులను కేటాయించాలి ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటీకరణ ఆపాలి కనీస వేతనాలు 26 వేలకు చెల్లించాలి కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి 200 రోజులు పని కల్పించాలి 600 వేతనాలు ఇవ్వాలి.కావులు రైతులకు గుర్తించాలి అన్నదాత సుఖీభవ 20వేల పంట రుణాలు ఇవ్వాలి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి,అంగన్వాడీ ఆశ సమగ్ర శిక్షణ నేషనల్ హెల్త్ తదితరు స్కీములను వర్కర్లును ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి బిల్డర్ ముఠా ఆటో గింగిల్ వర్కర్ ఆసంగటిత రంగ కార్మికులకు పిఎఫ్ ఇన్సూరెన్స్లతో కూడి సమగ్ర చట్టం చేయాలి విద్యుత్ విత్తనాలు సవరణ బిల్లును రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు రూపాయలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్గ్ టైం సెట్ తదితరి ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు,సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు సిరబోయిన కొమురయ్య,వంగాల నర్సిరెడ్డి,సూదగాని వెంకన్న,పల్లె శీను,పిన్నావ రాఘవరెడ్డి,రేగు యాదయ్య,రేగు పాండు,గొట్టిపాముల సునీల్ కుమార్,వంగాల మధు సూదన్ రెడ్డి,రాంచంద్రా రెడ్డి,సిద్ధుల కుమార స్వామి,ఎరుకల శ్రీను,ఆరె రమేష్,ఆనంద్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News