Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:26 AM

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె
12-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి…

మోటకొండూరు: మండల కేంద్రంలో లేబర్ కోర్స్ రద్దుకై మోటకొండూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ...కార్మికులు పోరాటాల ద్వారా తెచ్చుకున్న కార్మిక హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక హక్కులను కాల రాస్తున్నారు,నాలుగు నల్ల చట్టాలను తెచ్చి లేబర్ పై కార్మికులను బానిసలుగా చేస్తూ..నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంటు సొంతగనులను కేటాయించాలి ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటీకరణ ఆపాలి కనీస వేతనాలు 26 వేలకు చెల్లించాలి కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి 200 రోజులు పని కల్పించాలి 600 వేతనాలు ఇవ్వాలి.కావులు రైతులకు గుర్తించాలి అన్నదాత సుఖీభవ 20వేల పంట రుణాలు ఇవ్వాలి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి,అంగన్వాడీ ఆశ సమగ్ర శిక్షణ నేషనల్ హెల్త్ తదితరు స్కీములను వర్కర్లును ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి బిల్డర్ ముఠా ఆటో గింగిల్ వర్కర్ ఆసంగటిత రంగ కార్మికులకు పిఎఫ్ ఇన్సూరెన్స్లతో కూడి సమగ్ర చట్టం చేయాలి విద్యుత్ విత్తనాలు సవరణ బిల్లును రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు రూపాయలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్గ్ టైం సెట్ తదితరి ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు,సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు సిరబోయిన కొమురయ్య,వంగాల నర్సిరెడ్డి,సూదగాని వెంకన్న,పల్లె శీను,పిన్నావ రాఘవరెడ్డి,రేగు యాదయ్య,రేగు పాండు,గొట్టిపాముల సునీల్ కుమార్,వంగాల మధు సూదన్ రెడ్డి,రాంచంద్రా రెడ్డి,సిద్ధుల కుమార స్వామి,ఎరుకల శ్రీను,ఆరె రమేష్,ఆనంద్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

Article Image

కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి…

మోటకొండూరు: మండల కేంద్రంలో లేబర్ కోర్స్ రద్దుకై మోటకొండూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ...కార్మికులు పోరాటాల ద్వారా తెచ్చుకున్న కార్మిక హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక హక్కులను కాల రాస్తున్నారు,నాలుగు నల్ల చట్టాలను తెచ్చి లేబర్ పై కార్మికులను బానిసలుగా చేస్తూ..నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంటు సొంతగనులను కేటాయించాలి ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటీకరణ ఆపాలి కనీస వేతనాలు 26 వేలకు చెల్లించాలి కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి 200 రోజులు పని కల్పించాలి 600 వేతనాలు ఇవ్వాలి.కావులు రైతులకు గుర్తించాలి అన్నదాత సుఖీభవ 20వేల పంట రుణాలు ఇవ్వాలి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి,అంగన్వాడీ ఆశ సమగ్ర శిక్షణ నేషనల్ హెల్త్ తదితరు స్కీములను వర్కర్లును ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి బిల్డర్ ముఠా ఆటో గింగిల్ వర్కర్ ఆసంగటిత రంగ కార్మికులకు పిఎఫ్ ఇన్సూరెన్స్లతో కూడి సమగ్ర చట్టం చేయాలి విద్యుత్ విత్తనాలు సవరణ బిల్లును రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు రూపాయలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్గ్ టైం సెట్ తదితరి ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు,సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు సిరబోయిన కొమురయ్య,వంగాల నర్సిరెడ్డి,సూదగాని వెంకన్న,పల్లె శీను,పిన్నావ రాఘవరెడ్డి,రేగు యాదయ్య,రేగు పాండు,గొట్టిపాముల సునీల్ కుమార్,వంగాల మధు సూదన్ రెడ్డి,రాంచంద్రా రెడ్డి,సిద్ధుల కుమార స్వామి,ఎరుకల శ్రీను,ఆరె రమేష్,ఆనంద్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News