Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
January 30, 2026 12:28 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ

సిఐటియు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి: పట్టణ కేంద్రంలోని సుందరయ్య భవనంలో భవనంలో తెలంగాణ భవన నిర్మాణ నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నిర్మాణ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు గొరిగి సోములు మాట్లాడుతూ... దేశంలో కార్మిక వర్గం హక్కులను తుంగలో తొక్కుతూ కార్మిక వర్గాన్ని పెట్టి చాకిరి చేయించుకుంటుందని అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకు అంబానీలకు అప్పజెప్పి వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోరాడే పోరాటాలు చేసే హక్కు గాని సంఘం పెట్టుకునే హక్కు గాని యూనియన్ పెట్టుకునే హక్కు గాని లేకుండా చేస్తూ లేకుండా చేస్తుందని భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న వలస కార్మికుల చట్టం వెల్ఫేర్ బోర్డును లేకుండా చూస్తున్నదని ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటంలోకి రావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు మాతయ్య భవనిర్మాణ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రాధార మల్లేశం నాయకులు వెంకటేశం ఈశ్వరయ్య మారయ్య రాధాకృష్ణ ఎల్లా స్వామి ప్రసాద్ తదితరులు ఎస్ కే శీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News