Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:18 AM

డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ బృందం

డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ బృందం

డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ బృందం
27-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన బృందంతో కలిసి డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు బుద్ధ అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ డాక్టర్ వివేక్ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలిచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రావణ్ కుమార్, మోహన్, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ బృందం

Article Image

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన బృందంతో కలిసి డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు బుద్ధ అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ డాక్టర్ వివేక్ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలిచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రావణ్ కుమార్, మోహన్, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News