PRINT TIME: February 23, 2026 05:38 PM
మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి
మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి
January 21, 2026 06:16 PM
18 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్
తుంగతుర్తి మండల కేంద్రంలో ఇటీవల స్వర్గస్తులైన రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు మెనేని సంపత్ రావు అనారోగ్యంతో మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వత్వం రెడ్డి, అధ్యక్షులు గుడిపాటి నరసయ్య వారి చిత్రపటానికి వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు .ఈకార్యక్రమం లో వారి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెనేని మాధవ రావు , సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు పెండెం రామ్మూర్తి ,నాగెల్లి అరుణ్ , రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండా రాజు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి , యూత్ కాంగ్రెస్ నాయకులు మెనేని భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి