Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:44 AM

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి
January 21, 2026 06:16 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలో ఇటీవల స్వర్గస్తులైన రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు మెనేని సంపత్ రావు అనారోగ్యంతో మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వత్వం రెడ్డి, అధ్యక్షులు గుడిపాటి నరసయ్య వారి చిత్రపటానికి వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు .ఈకార్యక్రమం లో వారి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెనేని మాధవ రావు , సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు పెండెం రామ్మూర్తి ,నాగెల్లి అరుణ్ , రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండా రాజు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి , యూత్ కాంగ్రెస్ నాయకులు మెనేని భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News