Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి
January 21, 2026 06:16 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలో ఇటీవల స్వర్గస్తులైన రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు మెనేని సంపత్ రావు అనారోగ్యంతో మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వత్వం రెడ్డి, అధ్యక్షులు గుడిపాటి నరసయ్య వారి చిత్రపటానికి వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు .ఈకార్యక్రమం లో వారి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెనేని మాధవ రావు , సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు పెండెం రామ్మూర్తి ,నాగెల్లి అరుణ్ , రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండా రాజు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి , యూత్ కాంగ్రెస్ నాయకులు మెనేని భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News