Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
February 21, 2026 07:10 PM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

గౌతం నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ముస్లిం మైనార్టీల కోసం చేపట్టిన ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన స్కీం కింద 50వేల రూపాయల ఆర్థిక సాయం.

రేవంతన్నా కా సహారా. మిస్కిన్ కే లియే కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడులను ఒక్కొక్కరికి లక్ష రూపాయల కింద శాంక్షన్ అయినా వాటిని లబ్ధిదారులకు అందజేశారు

ముస్లిం మైనార్టీ నాయకులు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముస్లిం మైనార్టీ నాయకులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం జరిగింది అలాగే ముస్లిం మైనార్టీ నాయకులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకొని వెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మైనంపల్లి హనుమంతన్న కోరడం జరిగింది

ఈకార్యక్రమంలోమాజీకార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ జితేంద్ర నాథ్, నాయకులు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, గుండా నిరంజన్ జిఎన్వి సతీష్ కుమార్, సయ్యద్ మబ్బు, ఫరీద్ మహమ్మద్ యూసీఫ్ బాయ్, వైనాల ప్రవీణ్ రాందాస్ సంతోష్ ముదిరాజ్ శ్రీరామ్ యాదవ్ పివి సత్యనారాయణ, మిర్యాల రామచందర్ ఇస్తారీ,నాగరాజు,సిరిగిరి రాజు,వేణు నాయుడు, ఆశ, పుష్పలత, కన్నా,ప్రసాద్ యాదవ్,శంకర్,ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News