Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాజీ ఉపసర్పంచ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 06:32 PM

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి
April 08, 2026 04:18 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాలనీ ప్రజలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎన్‌హెచ్‌–65 రహదారిపై అవసరమైన చోట్ల కల్వర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రధాన రహదారి పక్కన ఉన్న దుకాణాలు, గృహాలకు తాగునీటి పైప్‌లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు అభివృద్ధి పనులలో భాగంగా ఇరువైపులా ప్రజలు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన చోట్ల రోడ్డు కటింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ మేరకు తమ సమస్యలను వివరించిన వినతి పత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో 12 వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News