Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి
April 08, 2026 04:18 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాలనీ ప్రజలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎన్‌హెచ్‌–65 రహదారిపై అవసరమైన చోట్ల కల్వర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రధాన రహదారి పక్కన ఉన్న దుకాణాలు, గృహాలకు తాగునీటి పైప్‌లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు అభివృద్ధి పనులలో భాగంగా ఇరువైపులా ప్రజలు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన చోట్ల రోడ్డు కటింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ మేరకు తమ సమస్యలను వివరించిన వినతి పత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో 12 వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News