Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:35 AM

డ్రగ్స్‌పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ

డ్రగ్స్‌పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ

డ్రగ్స్‌పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ
11-02-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమం 16వ రోజు సందర్భంగా, ప్రజల విస్తృతంగా పాల్గొనుటతో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు ఈ ర్యాలీకి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్,మైలవరం ఎమ్మెల్యే వసంత మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 01.00 గంటలకు ఎల్ హెచ్ ఆర్ హై స్కూల్ వద్ద ప్రారంభమై,అక్కడి నుండి సైకిల్ ర్యాలీగా లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 02.30 గంటల నుండి లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని, యువతను డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల నుండి రక్షించి,డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కావున ప్రజలందరూ,విద్యార్థులు,యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మనవి మైలవరం పోలీస్ శాఖ వారు కోరుతున్నారు

Sthanikam

డ్రగ్స్‌పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ

Article Image

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమం 16వ రోజు సందర్భంగా, ప్రజల విస్తృతంగా పాల్గొనుటతో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు ఈ ర్యాలీకి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్,మైలవరం ఎమ్మెల్యే వసంత మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 01.00 గంటలకు ఎల్ హెచ్ ఆర్ హై స్కూల్ వద్ద ప్రారంభమై,అక్కడి నుండి సైకిల్ ర్యాలీగా లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 02.30 గంటల నుండి లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని, యువతను డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల నుండి రక్షించి,డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కావున ప్రజలందరూ,విద్యార్థులు,యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మనవి మైలవరం పోలీస్ శాఖ వారు కోరుతున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News