Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:24 AM

డ్రా లాటరీలల్ల గెలిచిన్రు.. కేత్రావత్ సునీతకు అధ్యక్ష పదవి!

డ్రా లాటరీలల్ల గెలిచిన్రు.. కేత్రావత్ సునీతకు అధ్యక్ష పదవి!

డ్రా లాటరీలల్ల గెలిచిన్రు.. కేత్రావత్ సునీతకు అధ్యక్ష పదవి!
December 14, 2025 05:54 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
జాగ/ప్రదేశం: మెదక్ మండలం చిపురుదుబ్బు తండా
ముఖ్య విషయం: డ్రా లాటరీలల్ల సర్పంచ్ పదవి దక్కింది.

మెదక్ మండలం చిపురుదుబ్బు తండా సర్పంచ్‌గా కేత్రావత్ సునీత డ్రా లాటరీలల్ల గెలిచిర్రు. మొత్తంగా 377 ఓట్లు పడ్డయ్. అయితే, ఇక్కడ 367 ఓట్లు ఫలమైనయ్.

ఈ ఎన్నికలల్ల సునీత (కాంగ్రెస్), భీమ్లీ (బీఆర్ఎస్) ఇద్దరికీ సరిగ్గా 182 ఓట్లు వచ్చినయ్. రెండు ఓట్లు ఎట్లయితేనో చెల్లకపాయే, ఇంకొక ఓటు 'నోటా'కు పడ్డది.

ఇద్దరికీ ఓట్లు సమానంగా వచ్చినయ్ గదా, అందుకే రిటర్నింగ్ ఆఫీసరు వెంకటయ్య డ్రా తీసిర్రు. డ్రాలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కేత్రావత్ సునీతను సర్పంచ్‌గా ప్రకటించిర్రు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News