Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:16 AM

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి
19-12-2025 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి కీలకమైన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా కొనసాగనుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటిపై తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని పిలుపునిచ్చారు.

Sthanikam

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

Article Image

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి కీలకమైన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా కొనసాగనుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటిపై తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News