Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:38 AM

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం
December 16, 2025 07:21 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వార్డుల విభజనపై అభ్యంతరాలు

మల్కాజ్‌గిరి, స్థానికం ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డులు (డివిజన్లు) విభజనకు సంబంధించి ఇటీవల గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని వార్డుల భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డివిజన్ హద్దుల్లో తగిన మార్పులు–చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మల్కాజ్‌గిరి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ కో–కన్వీనర్ భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత వార్డు విభజన వల్ల కొన్ని ప్రాంతాలు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని, ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని సరిహద్దులను పునఃసమీక్షించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ ముదిరాజ్‌తో పాటు ఆర్కె శ్రీనివాస్, వంశెట్టు శ్రీనివాస్, రామకృష్ణ, నరహరి తేజ, ప్రసన్న, రమేష్ గౌడ్, నాగరాజు, బాలచందర్ గౌడ్, రామదాసు ధనరాజ్, అంజలి, కిరణ్, ఆనంద్ గౌలికర్, లవ, సుదర్శిని, గణ, అనిల్ గుప్తా, భరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News