Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:10 AM

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు
December 13, 2025 06:43 AM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామం ప్రజాస్వామ్యానికి అరుదైన ఉదాహరణగా నిలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రానికే ఆదర్శంగా మారింది.

ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఎన్నికల ముందు నుంచే డబ్బులు పంచకూడదని పరస్పరంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ మాటను నిలబెట్టుకున్న వారు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా డబ్బు రహితంగా నిర్వహించారు.

అభ్యర్థుల నిజాయితీకి, గ్రామస్థుల చైతన్యానికి ఇది నిదర్శనమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్యం డబ్బుతో కాదు, ఓటుతోనే నిలుస్తుందనే సందేశాన్ని తేరట్పల్లి గ్రామం చాటిచెప్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News