Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:17 AM

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు
December 13, 2025 06:43 AM 281 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామం ప్రజాస్వామ్యానికి అరుదైన ఉదాహరణగా నిలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రానికే ఆదర్శంగా మారింది.

ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఎన్నికల ముందు నుంచే డబ్బులు పంచకూడదని పరస్పరంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ మాటను నిలబెట్టుకున్న వారు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా డబ్బు రహితంగా నిర్వహించారు.

అభ్యర్థుల నిజాయితీకి, గ్రామస్థుల చైతన్యానికి ఇది నిదర్శనమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్యం డబ్బుతో కాదు, ఓటుతోనే నిలుస్తుందనే సందేశాన్ని తేరట్పల్లి గ్రామం చాటిచెప్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News