Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు

డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్‌లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు
December 13, 2025 06:43 AM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామం ప్రజాస్వామ్యానికి అరుదైన ఉదాహరణగా నిలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రానికే ఆదర్శంగా మారింది.

ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఎన్నికల ముందు నుంచే డబ్బులు పంచకూడదని పరస్పరంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ మాటను నిలబెట్టుకున్న వారు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా డబ్బు రహితంగా నిర్వహించారు.

అభ్యర్థుల నిజాయితీకి, గ్రామస్థుల చైతన్యానికి ఇది నిదర్శనమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్యం డబ్బుతో కాదు, ఓటుతోనే నిలుస్తుందనే సందేశాన్ని తేరట్పల్లి గ్రామం చాటిచెప్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News