Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:34 PM

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు
14-04-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి,మహానీయ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఎల్లంల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయం,సమానత్వం,హక్కుల పరిరక్షణ సిద్ధాంతాలు దేశ నిర్మాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతి,సమాన అవకాశాల కల్పనలో అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు పీసరి తిరుమలరెడ్డి,చిర్ర రవీందర్,గాజుల బాలరాజు,జితేందర్ రెడ్డి,పాండురంగారెడ్డి,మల్గా అశోక్,భుమాండ్ల సతీష్,సుల్తాన్ మహేందర్,పల్లె చందు,గడ్డం రమేష్,బోడ హరికృష్ణ,ఆలేటి నాగరాజు, కొండల్ రెడ్డి, రేగు ఉపేందర్,జివిలికపల్లి శ్రీను,చొప్పరి సాయికుమార్,రేగు శ్రీశైలం,సందీప్,అఖిల్,బాబు,పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు

Article Image

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి,మహానీయ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఎల్లంల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయం,సమానత్వం,హక్కుల పరిరక్షణ సిద్ధాంతాలు దేశ నిర్మాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతి,సమాన అవకాశాల కల్పనలో అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు పీసరి తిరుమలరెడ్డి,చిర్ర రవీందర్,గాజుల బాలరాజు,జితేందర్ రెడ్డి,పాండురంగారెడ్డి,మల్గా అశోక్,భుమాండ్ల సతీష్,సుల్తాన్ మహేందర్,పల్లె చందు,గడ్డం రమేష్,బోడ హరికృష్ణ,ఆలేటి నాగరాజు, కొండల్ రెడ్డి, రేగు ఉపేందర్,జివిలికపల్లి శ్రీను,చొప్పరి సాయికుమార్,రేగు శ్రీశైలం,సందీప్,అఖిల్,బాబు,పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News