Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:49 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం
February 03, 2026 05:46 PM 807 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ లో బీ-ఫామ్ గందరగోళం

చివరి నిమిషంలో రాజకీయ మలుపు

బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ గూటికి..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ ల సమర్పణ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా భావించిన చింతల ఉమామహేశ్వరి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున బీఫామ్ సమర్పించడం రాజకీయంగా కలకాలం రేపింది.ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పస్తం మల్లమ్మను తప్పించడంతోపాటు, ఉమామహేశ్వరికి కాంగ్రెస్ బీఫామ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేశారంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News