Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:08 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం
03-02-2026 817 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ లో బీ-ఫామ్ గందరగోళం

చివరి నిమిషంలో రాజకీయ మలుపు

బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ గూటికి..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ ల సమర్పణ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా భావించిన చింతల ఉమామహేశ్వరి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున బీఫామ్ సమర్పించడం రాజకీయంగా కలకాలం రేపింది.ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పస్తం మల్లమ్మను తప్పించడంతోపాటు, ఉమామహేశ్వరికి కాంగ్రెస్ బీఫామ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేశారంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

Article Image

చౌటుప్పల్ లో బీ-ఫామ్ గందరగోళం

చివరి నిమిషంలో రాజకీయ మలుపు

బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ గూటికి..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ ల సమర్పణ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా భావించిన చింతల ఉమామహేశ్వరి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున బీఫామ్ సమర్పించడం రాజకీయంగా కలకాలం రేపింది.ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పస్తం మల్లమ్మను తప్పించడంతోపాటు, ఉమామహేశ్వరికి కాంగ్రెస్ బీఫామ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేశారంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News