Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:32 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ
02-02-2026 266 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ రెండో రోజున మొత్తం 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ వార్డుల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఉపసంహరణ పత్రాలను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి వివరాలు: పెద్దగోని పారిజాత 2వ వార్డు,ప్రవీణ పర్నే 3వ వార్డు,పర్నే రజిత 3వ వార్డు,సంధ్యా వెన్ రెడ్డి 7వ వార్డు,నందగిరి భీమయ్య 8వ వార్డు,గోశిక నరసింహ 9వ వార్డు, వనం ధనంజయ 9వ వార్డు,వెన్ రెడ్డి సంధ్య 11వ వార్డు,బొంగు మహేష్ 12వ వార్డు, బత్తుల వాణి 16వ వార్డు, పుడుత మంజుల 18వ వార్డు, మోగుదాల రమేష్ 19వ వార్డు, మానస సురవి19వ వార్డు,ఎన్నికల నిబంధనల ప్రకారం గడువు ముగిసే సమయానికి 03.02.2026 సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ

Article Image

మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ రెండో రోజున మొత్తం 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ వార్డుల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఉపసంహరణ పత్రాలను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి వివరాలు: పెద్దగోని పారిజాత 2వ వార్డు,ప్రవీణ పర్నే 3వ వార్డు,పర్నే రజిత 3వ వార్డు,సంధ్యా వెన్ రెడ్డి 7వ వార్డు,నందగిరి భీమయ్య 8వ వార్డు,గోశిక నరసింహ 9వ వార్డు, వనం ధనంజయ 9వ వార్డు,వెన్ రెడ్డి సంధ్య 11వ వార్డు,బొంగు మహేష్ 12వ వార్డు, బత్తుల వాణి 16వ వార్డు, పుడుత మంజుల 18వ వార్డు, మోగుదాల రమేష్ 19వ వార్డు, మానస సురవి19వ వార్డు,ఎన్నికల నిబంధనల ప్రకారం గడువు ముగిసే సమయానికి 03.02.2026 సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News