చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ
చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 13 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 3 వార్డులు గెలుచుకోగా, బీజేపీ 3 వార్డులు విజయం సాదించాయి.
పార్టీల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు:
▪ కాంగ్రెస్ పార్టీ – 13 వార్డులు:
వార్డు 1 – కొసనం రాకేష్ రెడ్డి, వార్డు 3 – పల్లె లావణ్య, వార్డు 7 – కాసర్ల మంజుల, వార్డు 8 – బద్రి గాలయ్య, వార్డు 9 –మొగుదాల పావని, వార్డు 10 –దేప రమ్య, వార్డు 11 – గోషిక వినయ్, వార్డు 12 – పాక చిరంజీవి, వార్డు 13 – బత్తుల వాణి, వార్డు 14 – ఉడుగు జ్యోతి, వార్డు 17 చింతల ఉమామహేశ్వరి కాంగ్రెస్ ఏకగ్రీవం,19 – పిల్లలమర్రి మధుసూదన్, వార్డు 20- హన్ను భాయ్,
▪ బీఆర్ఎస్ –3 వార్డులు:
వార్డు 4–ఉదరి యాదయ్య, వార్డు 5–కొయ్యాడ శేఖర్, వార్డు 15 – గడ్డం ఇందిరా,
▪ బీజేపీ – 3 వార్డులు:
వార్డు 2 – పోలేపల్లి లక్ష్మి, వార్డు 6- ఆలే శ్రీలత, వార్డు 18- బుడ్డ సురేష్,
మున్సిపల్ చైర్మన్ పీఠం ఖాయం:
మొత్తం 20 వార్డుల్లో 13 స్థానాలు (ఒకటి ఏకగ్రీవంతో కలిపి) కాంగ్రెస్ ఖాతాలో పడటంతో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ వశం కావడం లాంచనంగా మారింది. పట్టణ పాలనలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి