Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:26 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్
January 30, 2026 06:28 PM 753 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో గోగులోతు అరుణ శంకర్ నాయక్ మున్సిపల్ ఎన్నికల 18 వ వార్డ్ బరిలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలోకి ఆమెకు ఇదే మొదటి అడుగు కాగా, తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని గోగులోతు అరుణ శంకర్ నాయక్ తెలిపారు.18 వ వార్డులో నెలకొన్న మౌలిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

“నన్ను తొలిసారి పరీక్షించే అవకాశం ప్రజలకు వచ్చింది. నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలి” అని ఆమె ప్రజలను కోరారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News