Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:36 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్
30-01-2026 766 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో గోగులోతు అరుణ శంకర్ నాయక్ మున్సిపల్ ఎన్నికల 18 వ వార్డ్ బరిలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలోకి ఆమెకు ఇదే మొదటి అడుగు కాగా, తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని గోగులోతు అరుణ శంకర్ నాయక్ తెలిపారు.18 వ వార్డులో నెలకొన్న మౌలిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

“నన్ను తొలిసారి పరీక్షించే అవకాశం ప్రజలకు వచ్చింది. నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలి” అని ఆమె ప్రజలను కోరారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో గోగులోతు అరుణ శంకర్ నాయక్ మున్సిపల్ ఎన్నికల 18 వ వార్డ్ బరిలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలోకి ఆమెకు ఇదే మొదటి అడుగు కాగా, తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని గోగులోతు అరుణ శంకర్ నాయక్ తెలిపారు.18 వ వార్డులో నెలకొన్న మౌలిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

“నన్ను తొలిసారి పరీక్షించే అవకాశం ప్రజలకు వచ్చింది. నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలి” అని ఆమె ప్రజలను కోరారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News