Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:35 AM

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం
31-01-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం బీసీ వర్గాలవారు పోటీ పడడం శుభ సూచికమని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజనులు,బీసీ లు ఎంతో చైతన్యంతో పోటీ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలు చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు.ప్రతి వార్డులోని ప్రజలు మద్యం, డబ్బులకు అమ్ముడుపోకుండా సమర్థుడైన నాయకుని యెంచుకొని వార్డు సమస్యలు పరిష్కరించుకోవాల న్నారు.ప్రజల వద్దనుంచి లంచాలు వసులుచేసే వారిని కాకుండ ప్రజల మధ్యనుండి ప్రజాకోరకై జీవించే నాయకుని యెంచుకోవాలని మున్సిపల్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి కాలుష్య కారక కంపెనీల నుండి డబ్బులు వసూలు చేసే వారిని కాకుండ కంపెనీలను యువత భవిష్యత్ ఉపాధినిచ్చే కేంద్రాలుగా వాడుకునే నాయకులను ఎన్నుకోవాలన్నారు.నీళ్లు, రోడ్లు,విద్యుత్,ప్రాధామిక వసతులు, వృద్ధులు,మహిళాలకు,యువతకు చేయూత నిస్తూ వారికి విద్య, ఉపాధికి మార్గాలు చూపుతూ మున్సిపాలిటీని మోడల్ సిటీ గా మరిపించే విధముగా తయారుచేసే నాయకులను యెంచుకోవాలన్నరు.ఓటుహక్కును ప్రజలు సధ్వినియోగం చేసుకోవాలన్నారు.మన బ్రతుకులను మనం వేసే ఓటు ద్వారా 100శాతం మెరుగు పరుచుకోవచ్చన్నారు.గెలిచి ప్రజలని పట్టించుకొని వారిని ప్రజలు ముందుగ పసిగట్టి ఒడించాలని పిలుపునిచ్చారు. పోటీచేసిన ప్రతివారు మంచి ప్రణాళికలతో గెలిచి సేవ చేయాలని తెలిపారు.చౌటుప్పల్ మున్సిపాలిటీకి కౌన్సిలర్లు గా పోటీ చేస్తున్న మార్గం వసంత, ఉడుగు రమేష్ గౌడ్, మార్షం పూజ, కడారి కల్పన, ఉడుత శ్రీశైలం యాదవ్, పాక చిరంజీవి యాదవ్, ఆలే చిరంజీవి, బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్. ఎండి అన్నూబాయి తదితరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం

Article Image

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం బీసీ వర్గాలవారు పోటీ పడడం శుభ సూచికమని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజనులు,బీసీ లు ఎంతో చైతన్యంతో పోటీ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలు చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు.ప్రతి వార్డులోని ప్రజలు మద్యం, డబ్బులకు అమ్ముడుపోకుండా సమర్థుడైన నాయకుని యెంచుకొని వార్డు సమస్యలు పరిష్కరించుకోవాల న్నారు.ప్రజల వద్దనుంచి లంచాలు వసులుచేసే వారిని కాకుండ ప్రజల మధ్యనుండి ప్రజాకోరకై జీవించే నాయకుని యెంచుకోవాలని మున్సిపల్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి కాలుష్య కారక కంపెనీల నుండి డబ్బులు వసూలు చేసే వారిని కాకుండ కంపెనీలను యువత భవిష్యత్ ఉపాధినిచ్చే కేంద్రాలుగా వాడుకునే నాయకులను ఎన్నుకోవాలన్నారు.నీళ్లు, రోడ్లు,విద్యుత్,ప్రాధామిక వసతులు, వృద్ధులు,మహిళాలకు,యువతకు చేయూత నిస్తూ వారికి విద్య, ఉపాధికి మార్గాలు చూపుతూ మున్సిపాలిటీని మోడల్ సిటీ గా మరిపించే విధముగా తయారుచేసే నాయకులను యెంచుకోవాలన్నరు.ఓటుహక్కును ప్రజలు సధ్వినియోగం చేసుకోవాలన్నారు.మన బ్రతుకులను మనం వేసే ఓటు ద్వారా 100శాతం మెరుగు పరుచుకోవచ్చన్నారు.గెలిచి ప్రజలని పట్టించుకొని వారిని ప్రజలు ముందుగ పసిగట్టి ఒడించాలని పిలుపునిచ్చారు. పోటీచేసిన ప్రతివారు మంచి ప్రణాళికలతో గెలిచి సేవ చేయాలని తెలిపారు.చౌటుప్పల్ మున్సిపాలిటీకి కౌన్సిలర్లు గా పోటీ చేస్తున్న మార్గం వసంత, ఉడుగు రమేష్ గౌడ్, మార్షం పూజ, కడారి కల్పన, ఉడుత శ్రీశైలం యాదవ్, పాక చిరంజీవి యాదవ్, ఆలే చిరంజీవి, బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్. ఎండి అన్నూబాయి తదితరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News