యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని సర్పంచులు సమావేశమై అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ను చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు గా కాకి శ్రీలత,టేకుల మంజుల,ప్రధాన కార్యదర్శి తంగెళ్ల వెంకటేశం, కోశాధికారి కైరం కొండ స్వప్న, సహాయ కార్యదర్శిలు అన్యాలపు నరేష్,గుండబోయిన శిరీష లను చౌటుప్పల్ మండలం సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..
PRINT TIME: August 25, 2026 06:33 AM
చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సుర్వి మల్లేష్ గౌడ్
చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సుర్వి మల్లేష్ గౌడ్
02-02-2026
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని సర్పంచులు సమావేశమై అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ను చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు గా కాకి శ్రీలత,టేకుల మంజుల,ప్రధాన కార్యదర్శి తంగెళ్ల వెంకటేశం, కోశాధికారి కైరం కొండ స్వప్న, సహాయ కార్యదర్శిలు అన్యాలపు నరేష్,గుండబోయిన శిరీష లను చౌటుప్పల్ మండలం సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి