PRINT TIME: April 11, 2026 12:22 PM
చౌటుప్పల్ 17 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు
చౌటుప్పల్ 17 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు
February 03, 2026 06:49 PM
932 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ పట్టణ పరిధిలోని 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతల ఉమామహేశ్వరి సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వార్డులో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. చింతల ఉమామహేశ్వరి సాయిలు నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసే మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చింతల ఉమామహేశ్వరి సాయిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు, స్థానిక నాయకుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యనని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి